Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హవాయ్ ద్వీపంలో ఒకే రోజు కూలిన రెండు విమానాలు.. ఐదుగురు మృతి

హవాయ్ ద్వీపంలో ఒకే రోజు కూలిన రెండు విమానాలు.. ఐదుగురు మృతి
, మంగళవారం, 24 మే 2016 (11:09 IST)
పర్యాటక విమానం కూలి ఐదుగురు చనిపోయారు. ఈ ఘటన అమెరికాలోని హవాయ్ ద్వీపంలో చోటుచేసుకుంది. సెస్నా 182హెచ్ అనే సింగిల్ ఇంజిన్ గల పర్యాటక విమానం కౌయి ద్వీపంలోని హనాపెపే వద్ద టేకాఫ్ అవుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి కూలిపోయింది. 
 
ఈ ప్రమాదంలో పైలట్‌తో సహా ఇద్దరు స్కైడ్రైవింగ్ శిక్షకులు, మరో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ప్రాంతంలో సోమవారం ఒక్కరోజే రెండు విమానాలు ప్రమాదానికి గురికావడం గమనార్హం. ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. 
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ డౌన్.... ఓడితే మెడలో చెప్పులేసుకుని తిరుగుతా... జలీల్ ఖాన్