బెంగళూరుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త కొండా శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఆయన విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తి చేతికి అందజేశారు. డిడి రూపంలో ఇచ్చారు.
ఇందులో కోటి రూపాయలను అన్నప్రసాద ట్రస్టుకు, మరో కోటి రూపాయలు వెయ్యికాళ్ళ మండపానికి ఇవ్వాలని ఆయన కోరారు.