Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో పెరిగిన రద్దీ

Advertiesment
tirumala
, గురువారం, 2 ఏప్రియల్ 2015 (07:35 IST)
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ  పెరిగింది.  తిరుమలలో బుధవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 58,963 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 11నిండాయి. వారికి 12 గంటల సమయం పడుతోంది.
 
ఇక నడకదారిన వచ్చే భక్తులు 4 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 5 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా శుక్రవారం కూడా రద్దీ  పెరిగే అవకాశం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu