Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Advertiesment
Rush
, మంగళవారం, 5 మే 2015 (08:26 IST)
తిరుమలలో భక్తుల మంగళవారం రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ వేంకటేశ్వర స్వామిని 72,975 మంది భక్తులు దర్శించుకున్నారు. 
 
సోమవారం ఉదయానికి శ్రీవారి దర్శనం కోసం 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరు స్వామిని దర్శించుకోవడానికి కనీసం 5 గంటల సమయం పడుతుంది. ఇక కాలి నడక వచ్చే భక్తులు 3 కంపార్టుమెంట్లలో ఉన్నారు. వీరికి కనీసం 4 గంటల సమయం పడుతుంది.
 
ఇక ప్రత్యేక దర్శనం కోసం వేచి ఉన్నవారికి కనీసం రెండు గంటల సమయం పడుతుంది. భక్తులు గదుల కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పనిలేకుండా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu