Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
, మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (08:07 IST)
తిరుమలలో సాధారణ రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో సోమవారం కూడా భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం ఉదయం 3 గంటల నుంచి  సాయంత్రం 6 గంటల వరకు 68,707మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

మంగళవారం ఉదయం సమయానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 5 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండాయి. వీరికి 5 గంటలు, కాలిబాటన వచ్చే భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి 4 గంటల్లోస్వామివారి దర్శనం జరుగుతోంది. 
 
గదుల కోసం 2గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. తలనీలాలు సమర్పించుకునేందుకు గంట వేచి ఉండాల్సి వస్తోంది. తిరుమలలో మంగళవారం ఉదయానికి భక్తుల రద్దీ తక్కువగా ఉంది

Share this Story:

Follow Webdunia telugu