Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో సాధారణ రద్దీ

Advertiesment
rush
, బుధవారం, 8 ఏప్రియల్ 2015 (07:55 IST)
తిరుమలలో బుధవారం భక్తులతో తిరుమల రద్దీ సాధారణంగానే ఉంది. తిరుమలలో మంగళవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 46,640 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 9 కంపార్టుమెంట్లు  పూర్తిగా నిండిపోయాయి. భక్తులు దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. .
 
ఇక నడకదారిన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంట్లలో ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం వారికి కనీసం 2 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా గరువారం సాయంత్రం నుంచి రద్దీ  పెరిగే ఉండే అవకాశం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu