Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
, బుధవారం, 25 మార్చి 2015 (09:02 IST)
తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  తిరుమలలో మంగళవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 62,484 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు5 నిండాయి. వారికి 4 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 4గంటల సమయం పడుతోంది. 
 
ఇదిలా ఉండగా బుధవారం కూడా మామూలుగానే ఉంటుంది. ఈ పరిస్థితి గురువారం రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu