Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమల కొండ ఖాళీ

Advertiesment
rush
, బుధవారం, 11 మార్చి 2015 (07:51 IST)
తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది.  తిరుమలలో మంగళవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 60,041 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 1 నిండాయి. వారికి 2 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 1 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 2 గంటల సమయం పడుతోంది. 
 
ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం నుంచి రద్దీ తగ్గుముఖం పట్టింది. ఈ పరిస్థితి బుధవారం కూడా ఇలాగే ఉండవచ్చు. గురువారం నుంచి క్రమేణ పెరుగుతూ శనివారానికి కొండ నిండిపోతుంది. 

Share this Story:

Follow Webdunia telugu