యోగా : ప్రాణాయామం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?
ప్రాణాయామం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా.. శరీరం కాంతివంతమవుతుంది.* జీర్ణశక్తి పెరుగుతుంది. * మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. * బద్ధకం తగ్గుతుంది. * రక్తం శుభ్రపడుతుంది * శరీర అవయవాలకు రక్త సరఫరా బాగా జరుగుతుంది * తద్వారా ఆక్సిజన్ బాగా అందుతుంది * నాడీ మండలం, మెదడు చైతన్యవంతమై చురుకుగా ఉంటారు. * కుండలినీ శక్తి మేలుకుంటుంది. * రజో గుణం, తమోగుణం నశిస్తాయి. * మంచి ఆకలి, ధైర్యం, ఉత్సాహం కలుగుతాయి. * రక్తం శుభ్రపడుతుంది.