Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏ పదార్థాలను వేటితో కలిపి తినకూడదో తెలుసా?

కొన్ని ఆహారపదార్ధాలను కలిపి కానీ, ఒకదాని తర్వాత ఒకటి గానీ తీసుకోకూడదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా పాలు తాగిన తర్వాత మనం పండ్లు తీసుకుంటుంటాం. కానీ అలా తీసుకోకూడదని వారంటున్నారు. ఇంకా వేటితో పాటు ఏవీ తీసుకోకూడదంటే.. * పాలు తాగిన వెంటనే ఏ రక

ఏ పదార్థాలను వేటితో కలిపి తినకూడదో తెలుసా?
, బుధవారం, 5 జులై 2017 (15:51 IST)
కొన్ని ఆహారపదార్ధాలను కలిపి కానీ, ఒకదాని తర్వాత ఒకటి గానీ తీసుకోకూడదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా పాలు తాగిన తర్వాత మనం పండ్లు తీసుకుంటుంటాం. కానీ అలా తీసుకోకూడదని వారంటున్నారు. 
 
ఇంకా వేటితో పాటు ఏవీ తీసుకోకూడదంటే.. 
* పాలు తాగిన వెంటనే ఏ రకమైన మాంసాన్ని తినకూడదు. 
* ఇత్తడి పాత్రలో నెయ్యి.
* పాలు ఉప్పుతో కలిపి.
 
* మజ్జిగ, పాలు, పెరుగులతో అరటి పండు.
* పెరుగుతో చికెన్.
* చేపలతో చక్కెర.
* దోస, టమోటాలను నిమ్మతో... 
 
* చల్లని, వేడి పదార్ధాలు వెంట వెంటనే... 
* వేడి వేడి భోజనం తర్వాత చల్లటి నీరు తీసుకోకూడదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీర్యకణాల నాణ్యతకు చేపలు.. తృణధాన్యాలు తప్పక తీసుకోవాలట..