Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుక్ర, శనివారాల్లో పిండి దీపాన్ని వెలిగిస్తే.. ఏంటి లాభం?

flour deepam

సెల్వి

, గురువారం, 14 మార్చి 2024 (15:39 IST)
పిండి దీపాలను వెలిగించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. పిండి దీపాలను వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా శుక్ర, శనివారాల్లో శ్రీలక్ష్మికి, శ్రీ వేంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగిస్తే సర్వ శుభాలు చేకూరుతాయి. 
 
బియ్యపు పిండితో దీపారాధన చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే.. ప్రతీరోజూ లక్ష్మీదేవి ముందు పిండి దీపం వెలిగించాలి. 
 
పిండి దీపాలు వెలిగిస్తే కోరిక కోరికలు నెరవేరుతాయి. జాతకంలో రాహు-కేతు దోషాలు తొలగిపోవాలంటే పూజగదిలో పిండి దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కలియుగంలో ఉదయం 3-5 గంటల వరకు ధ్యానం చేస్తే?