Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

Advertiesment
Dates milk

సిహెచ్

, శనివారం, 8 నవంబరు 2025 (17:17 IST)
ఖర్జూరం. ఈ పండు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఖర్జూరాలను తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
ఖర్జూరాలు తింటుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది.
హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది.
జుట్టు ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఖర్జూరాలు తినేవారి చర్మం నిగనిగలాడుతుంది.
గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం చేయకుండా కాపాడుతుంది.
జలుబు చేయకుండా నివారించే గుణం ఖర్జూరాలలో వుంది.
ఐరన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కార్బోహైడ్రేట్, చక్కెర, విటమిన్ బి6 కూడా ఖర్జూరాల్లో లభిస్తాయి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు