Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యాపిల్ పండులో ఏముంది?

యాపిల్ పండ్లు ఎరుపు, పసుపు పచ్చ ఆకు, రోజా రంగులో వుంటుంటాయి. ఆహారంతో పాటు ఆపిల్ పండు తినడం వల్ల మలబద్ధకం వుండదు. ఆమ్లం తగ్గిస్తుంది. ఆరోగ్యాభివృద్ధికి సహకరిస్తుంది. సక్రమంగా ఆపిల్ తింటూ వుంటే అనేక వ్యాధులు తగ్గిపోతాయి. చంటి పిల్లలకు బాగా పండిన ఆపిల్

యాపిల్ పండులో ఏముంది?
, శనివారం, 11 మార్చి 2017 (22:25 IST)
యాపిల్ పండ్లు ఎరుపు, పసుపు పచ్చ ఆకు, రోజా రంగులో వుంటుంటాయి. ఆహారంతో పాటు ఆపిల్ పండు తినడం వల్ల మలబద్ధకం వుండదు. ఆమ్లం తగ్గిస్తుంది. ఆరోగ్యాభివృద్ధికి సహకరిస్తుంది. సక్రమంగా ఆపిల్ తింటూ వుంటే అనేక వ్యాధులు తగ్గిపోతాయి. చంటి పిల్లలకు బాగా పండిన ఆపిల్ తినిపిస్తే వారు ఆరోగ్యవంతంగా పెరుగుతారు. రోజుకు ఒక ఆపిల్ తింటుంటే వైద్యుని అవసరం వుండదని అంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆయుర్వేదం చిట్కాలు... నూనెతో మర్దన చేసి స్నానం చేస్తే...