Publish Date: Wed, 09 Apr 2008 (16:59 IST)
Updated Date: Wed, 09 Apr 2008 (16:57 IST)
ఈ రోజు మనం దేశంలోని ముఖ్య విషయాలను తెలుసుకుందాం
1. కాలుష్యం సున్నా స్థాయిగా ఉన్న దేశపు ఎలక్ట్రిక్ కారు ?
రేనా
2. కేంద్ర, రాష్ట్ర సంబంధాల అధ్యయనం కోసం ఏర్పాటైన కమిషన్ ?
జస్టిస్ ఎం.ఎం.పూంచీ కమిషన్
3. నేపానగర్ దేనికి ప్రసిద్ధి చెందినది ?
కాగితపు పరిశ్రమ
4. మాజీ ప్రధాని వీపీ సింగ్ నటుడు రాజ్బబ్బర్ అధ్యక్షతన స్థాపించిన పార్టీ ?
జనమోర్చా
5. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు పునరావాస కార్యక్రమాల పర్యవేక్షక కమిటీ ?
వి.కె.షుంగ్లూ కమిటీ