ప్రశ్నలు :
1. పాక్లో సంక్షోభం కారణంగా అజ్ఞాతంలోకి వెళ్లిన ఇమ్రాన్ ఖాన్ ఏ నగరంలోని పార్టీ అధ్యక్షుడు?
2. జి-20 సమావేశం వచ్చే నెలలో ఏ నగరంలో జరగనుంది?
3. కేంద్ర ఎన్నికల కమీషన్లో ప్రస్తుతం మొత్తం ఎంతమంది సభ్యులున్నారు?
4. అరసవిల్లిలోని ప్రఖ్యాత ఆలయం పేరేంటి?
5. రాష్ట్రాల్లోని శాశ్వత సభ పేరేంటి?
జవాబులు :
1. తోహరీక్ ఎ ఇన్సాఫ్
2. లండన్
3. ముగ్గురు
4. సూర్య దేవాలయం
5. శాసనమండలి.