Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ర్యాష్ డ్రైవింగ్: బైక్ ఎక్కబోతుండగా కారు ఢీకొంది.. మహిళ మృతి

Woman
, శనివారం, 2 డిశెంబరు 2023 (09:47 IST)
Woman
ఎక్సైజ్ శాఖ సీఐ కుమారుడి ర్యాష్ డ్రైవింగ్ మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కారుతో ఓ మహిళను ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. 
 
వివరాల్లోకి వెళితే.. సెయింట్ గాబ్రియెల్ స్కూలు వద్ద కవిత అనే మహిళ బైక్ ఎక్కబోతుండగా స్విఫ్ట్ కారు వెనక నుంచి వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టింది. 
 
ఓటు వేయడానికి భర్తతో వచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కారు రాంగ్ రూట్‌లో మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అగ్రశ్రేణి 200 స్వీయ-నిర్మిత పారిశ్రామికవేత్తల జాబితాను విడుదల చేసిన ఐడిఎఫ్‌సి ఫస్ట్ ప్రైవేట్ బ్యాంకింగ్- హురున్ ఇండియా