Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆసియా కప్ ఫైనల్స్.. శ్రీలంకకు తీక్షణ- భారత్‌కు అక్షర్ పటేల్ దూరం

Advertiesment
Sri Lanka
, శనివారం, 16 సెప్టెంబరు 2023 (23:34 IST)
Sri Lanka
ఆసియా కప్ ఫైనల్‌ కోసం భారత్- శ్రీలంక సిద్ధమవుతున్న వేళ.. శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం జరుగనున్న మ్యాచ్‌కు ఆ జట్టు స్టార్‌ స్పిన్నర్‌ మహీశ్‌ తీక్షణ జట్టుకు దూరమయ్యాడు. 
 
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో ఆయన కుడి తొడ కండరం పట్టేసింది. తొడ నొప్పి కారణంగా అతను ఫైనల్స్‌కు దూరమయ్యాడు. 
 
అలాగే టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ గాయం కారణంగా జట్టుకు దూరమైనట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభ్‌మన్ గిల్ మెరుపు ఇన్నింగ్స్ వృధా: బంగ్లాదేశ్ చేతిలో ఓడిన భారత్