Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శిఖర్ ధావన్‌కు చోటు దక్కేనా?

శిఖర్ ధావన్‌కు చోటు దక్కేనా?
, బుధవారం, 4 సెప్టెంబరు 2019 (11:44 IST)
ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతున్న భారత క్రికెట్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం భారత ఏ జట్టు తరపున ఆడుతున్నాడు. తిరువనంతపురం వేదికగా సౌతాఫ్రికా ఏ జట్టుతో జరుగుతున్న క్రికెట్ సిరీస్‌లో ఆడుతున్నాడు. అయితే, బుధవారం ఈ వేదికలో నాలుగే మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా పని పట్టేందుకు భారత యువ క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారు.
 
మరోవైపు, ఫామ్ లేమి సమస్యతో బాధపడుతున్న శిఖర్ ధావన్‌కు ఈ మ్యాచ్‌లో చోటు కల్పిస్తారో లేదో అన్న సందేహం ఉంది. అదేసమయంలో ముంబై ఆల్రౌండర్ శివమ్ దూబె దూకుడు జట్టుకు ఎంతో మేలు చేస్తుంటే, జట్టు సారథిగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూఎస్ ఓపెన్ : రోజర్ ఫెదరర్ నాదల్ ఓటమి... పలువురు టాప్ సీడ్లు కూడా...