Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో మరింతగా తగ్గిన కోవిడ్ పాజిటివ్ కేసులు

ఏపీలో మరింతగా తగ్గిన కోవిడ్ పాజిటివ్ కేసులు
, గురువారం, 17 ఫిబ్రవరి 2022 (18:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మరింతగా తగ్గాయి. ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 528 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
అలాగే, చిత్తూరు, కృష్ణ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 1864 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3.29 కోట్ల కరోనా టెస్టులు నిర్వహించారు. అలాగే, రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 23,15,030కు చేరుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అర్జిత సేవల పునరుద్ధరణ - టిక్కెట్ల ధరలు పెంపు : తితిదే నిర్ణయం