Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిఠాయి ఆశ చూపించాడు... 14 యేళ్ళ బాలికపై అత్యాచారం

తమిళనాడు సేలం జిల్లాలో దారుణం జరిగింది. అభంశుభం ఎరుగని ఆరేళ్ల చిన్నారిపై 14 యేళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. అనంతరం మృతదేహాన్ని వంటపాత్రలో కుక్కి, తన ఇంట్లోని పూజగదిలో భద్రంగా దాచిపెట్టాడు. ఈ దారుణ ఘటన

Advertiesment
Teen
, మంగళవారం, 5 జులై 2016 (08:53 IST)
తమిళనాడు సేలం జిల్లాలో దారుణం జరిగింది. అభంశుభం ఎరుగని ఆరేళ్ల చిన్నారిపై 14 యేళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. అనంతరం మృతదేహాన్ని వంటపాత్రలో కుక్కి, తన ఇంట్లోని పూజగదిలో భద్రంగా దాచిపెట్టాడు. ఈ దారుణ ఘటన శనివారం జరిగింది. వివరాల్లోకివెళితే... చిన్నారి ఇంటి పక్కనే నివసించే నిందితుడు శనివారం పాపకు మిఠాయి ఆశచూపించి తనతో పాటు ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. 
 
ఈ విషయాన్ని పాప ఎక్కడ బయట చెబుతుందోనని భయపడి... భయంతో గొంతు పిసికి చంపి, వంటపాత్రలో దాచాడు. పాప కనిపించడం లేదని కుటుంబసభ్యులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారాణ చేపట్టారు. పాపను ఇంటిపక్కన ఉండే అబ్బాయి తీసుకెళ్లినట్లు విచారణలో స్థానికులు వెల్లడించారు. ఇంట్లో పాప శవం దొరకడంతో నిందితుడు నేరాన్నిపోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో పోలీసులు బాలుడిపై కేసు నమోదుచేసుకుని విచారణ చేపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైల్వే స్టేషన్ వెయిటింగ్ గదుల్లో భార్యతో ఎంజాయ్ చేస్తున్న గ్యాంగ్‌స్టర్ ఎవరు?