Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అసెంబ్లీలో రుణమాఫీ, వ్యవసాయ మిషన్‌పై చర్చ...! ఫలించేనా...?

Advertiesment
Andhra pradesh
, సోమవారం, 22 డిశెంబరు 2014 (09:19 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నాలుగో రోజు సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సమావేసంలో పోలవరం, శ్రీశైలం ప్రాజెక్టుల వివాదాలపై చర్చించాలని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం చేయనుంది.  
 
ప్రశ్నోత్తరాల తర్వాత రుణమాఫీ, వ్యవసాయ మిషన్పై శాసనసభ చర్చించనుంది. సాయంత్రం నాలుగు గంటల తర్వాత అసెంబ్లీలో సీఆర్డీఏ బిల్లుపై చర్చించనున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu