Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బంగారానికి రెక్కలు: గ్రాముకి రూ. 25 పెరిగిన పసిడి

gold
, శనివారం, 23 డిశెంబరు 2023 (10:36 IST)
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. నిన్న విజయవాడలో గ్రాము ధర రూ. 5775 వుంటే నేడు అది రూ. 5800 అయ్యింది. దీనితో 8 గ్రాముల ధర రూ. 46,400గా వుంది. నిన్నటి ధర రూ. 46,200.
 
పసిడి ధర పెరుగుదలకు కారణం... ముక్కోటి ఏకాదశి పండుగ అని అంటున్నారు. ధనుర్మాసంలో వచ్చిన మొదటి ఏకాదశి ముక్కోటి కావడంతో బంగారం డిమాండ్ పెరిగిందని చెపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2024కి కౌంట్‌డౌన్: దుబాయ్‌లో నూతన సంవత్సర వేడుకలకు సర్వం సిద్ధం