Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సోనీ బ్రేవియా ఎక్స్ఆర్ మాస్టర్ శ్రేణి A95K OLED టీవీని ప్రవేశపెట్టింది

BRAVIA
, మంగళవారం, 16 ఆగస్టు 2022 (17:57 IST)
సోనీ ఇండియా ఈరోజు కాంగ్నిటివ్ ప్రాసెసర్ ఎక్స్ఆర్ ద్వారా ఆధారితమైన కొత్త ఓలెడ్ ప్యానలుతో బ్రేవియా ఎక్స్ఆర్ మాస్టర్ శ్రేణి A95K OLEDని ప్రకటించింది. అవార్డు-గెలుచుకున్న ఈ OLED TV కొత్త మరియు మెరుగైన సాంకేతికతను పరిచయం చేసింది. ఇది ఉత్తమమైన మరియు అత్యంత లీనమయ్యే వీక్షణ అనుభవాలను అందించడంలో సహాయపడుతుంది.

 
మానవ మెదడులాగా ఆలోచించే తెలివైన కాంగ్నిటివ్ ప్రాసెసర్ ఎక్స్ఆర్, మిమ్మల్ని థ్రిల్ చేసి కదిలించివేసే, ఇంకా మన చుట్టూ ఉన్న ప్రపంచంలాగానే అనిపించే అనుభవంలో పూర్తిగా నిమగ్నుల్ని చేస్తుంది. ఈ శ్రేణిలో అత్యుత్తమ, అల్ట్రా-రియలిస్టిక్ పిక్చర్ క్వాలిటీతో పాటు, వాస్తవికమైన కాంట్రాస్ట్‌తో నిండి ఉంది, కొత్త కాంగ్నిటివ్ ప్రాసెసర్ ఎక్స్ఆర్ ఇంట్లో వినోదాన్ని అనుకూలీకరించే మరియు మెరుగుపరిచే కొత్త ఫీచర్‌లను కూడా కలిగి ఉంది.

 
XR-65A95K మోడల్ ధర రూ. 3,69,990/-. ఆగస్టు 8, 2022 నుంచి మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ చెంతకు చేరిన వైకాపా నేత శివరామిరెడ్డి