Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌లో కియా అదుర్స్-రెండున్నరేళ్లలోనే ఐదు లక్షల కార్ల ఉత్పత్తి

భారత్‌లో కియా అదుర్స్-రెండున్నరేళ్లలోనే ఐదు లక్షల కార్ల ఉత్పత్తి
, మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (17:33 IST)
KIA
భారత్‌లో కియా రాణిస్తోంది. కేవ‌లం రెండున్న‌రేళ్ల‌లోనే ఏకంగా 5 ల‌క్ష‌ల కార్ల‌ను ఉత్ప‌త్తి చేసి రికార్డు నెల‌కొల్పింది.ఏపీలోని అనంత‌పురం జిల్లా పెనుగొండ ఫ్లాంట్‌లో ఇప్ప‌టిదాకా 5 ల‌క్ష‌ల కార్ల‌ను ఉత్ప‌త్తి చేశామ‌ని, వీటిలో ఏకంగా 4 ల‌క్ష‌ల కార్ల‌ను భార‌త్‌లోనే విక్ర‌యించామ‌ని కియా ఓ ప్రకటనలో తెలిపింది. 
 
మ‌రో ల‌క్ష కార్ల‌ను విదేశాల‌కు ఎగుమతి చేసిన‌ట్టుగా కియా వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం దేశీయ మార్కెట్లో త‌మ వాటా 25 శాతానికి పెరిగింద‌ని, ఈ మార్కును తాము కేవ‌లం రెండున్న‌రేళ్ల వ్య‌వ‌ధిలోనే సాధించామ‌ని కియా వెల్లడించింది. 
 
కియా భారతదేశం నుండి యుటిలిటీ వాహనాల (యువిలు) యొక్క అగ్ర ఎగుమతిదారుగా కూడా పేర్కొంది. 2021లో మార్కెట్ వాటా 25% పైగా ఉంది. ఈ నెల ప్రారంభంలో, కియా కారెన్స్‌ను ప్రారంభించింది - ఇది భారతదేశం కోసం తన నాల్గవ మోడల్. ఇది ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయబడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గచ్చిబౌలి - ఐఐటీ జంక్షన్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి