Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరుణ్ జైట్లీ బడ్జెట్ 2017, IRCTC బుకింగ్‌లో ఇకపై నో సర్వీస్ చార్జెస్

పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ 2017 ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగంగా ఆయన రైల్వే బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు IRCTC బుకింగ్‌లో ఇకపై సర్వీస్ చార్జీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. స

అరుణ్ జైట్లీ బడ్జెట్ 2017, IRCTC బుకింగ్‌లో ఇకపై నో సర్వీస్ చార్జెస్
, బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (12:33 IST)
పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ 2017 ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగంగా ఆయన రైల్వే బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు IRCTC బుకింగ్‌లో ఇకపై సర్వీస్ చార్జీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సాధారణంగా ఐఆర్సీసీటిసి బుకింగ్ సమయంలో సర్వీస్ చార్జీలు రూ. 20 నుంచి రూ. 80 వరకూ ఉండేవి. ఇ-టికెట్, ఐ-టికెట్ల బుకింగులో ఈ సేవా పన్నును వసూలు చేసేవారు. ఇకపై ఈ పన్ను ఉండదు. చూడండి...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బడ్జెట్‌-2017కి మొరార్జీ దేశాయ్‌కి లింకేంటి? జమ్మూ రైతులకు 60 రోజుల రుణ మాఫీ..