Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భోజనానికి ముందు తర్వాత ఏ పండ్లు తీసుకోవాలి?

Advertiesment
Should Fruit Be Eaten Before or After Meals?
, బుధవారం, 10 డిశెంబరు 2014 (19:40 IST)
కొన్ని పండ్లు భోజనానికి ముందే తినడం మంచిది. మామిడి, కొబ్బరి, అరటి వంటి పండ్లను భోజనానికి ముందే తినాలి. అరటి పండును భోజనానికి ముందే తీసుకోవాలి. అరటి బరువైన పండు కాబట్టి భోజనానికి ముందే తీసుకోవడం మంచిది. లేదా మధ్యాహ్న భోజనం అయ్యాక.. చాలా సేపటి తర్వాత ఈవినింగ్ స్నాక్స్‌గా అరటి పండును తీసుకోవచ్చు. 
 
బొప్పాయి పండును ఖాళీ కడుపుతోనే తినాలి. అప్పుడది కడుపులోని మలినాలను తోసేస్తుంది. కడుపునిండా భోజనం చేశాక బొప్పాయి తినకూడదు. పండ్లలో లీఛీ పండు అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu