ఈ క్రింది శ్లోకాన్ని 19సార్లు పఠించిన సర్వదా శుభం కలుగుతుంది
కె. మధుసూధనరావు-కొత్తగూడెం:
Advertiesment
, సోమవారం, 13 ఫిబ్రవరి 2012 (17:49 IST)
కె. మధుసూధనరావు-కొత్తగూడెం:
మీరు అష్టమి గురువారం కర్కాటకలగ్నము, అనూరాధ నక్షత్రం, వృశ్చికరాశి నందు జన్మించారు. 2019 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీరోజూ ఈ క్రింది శ్లోకాన్ని 19సార్లు పఠించిన సర్వదా శుభం కలుగుతుంది.
2012 మే నుంచి శుక్ర మహర్థశ ప్రారంభముతుంది. ఈ శుక్రుడు 20 సంవత్సరములు మంచి యోగాన్ని అభివృద్ధిని ఇవ్వగలదు. ప్రతీరోజు సంకల్పగణపతిని పూజించడం వల్ల మీకు ఆటంకాలు తొలగి అభివృద్ధి పొందుతారు.