Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళలకు శుభవార్త.. మార్చి 8న మొబైల్‌ ఫోన్‌ కొనే వారికి..?

మహిళలకు శుభవార్త.. మార్చి 8న మొబైల్‌ ఫోన్‌ కొనే వారికి..?
, శుక్రవారం, 5 మార్చి 2021 (16:02 IST)
ఏపీలో మహిళలకు ఆర్థిక, రాజకీయ స్వాలంబన కల్పించేలా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. మహిళల కోసం కోసం ఇప్పటికే అమ్మఒడి, చేయూత పథకాలు ప్రవేశపెట్టిన జగన్‌ ప్రభుత్వం.. మరో కోత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. అలాగే నామినేటెడ్‌ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నారు.
 
తాజాదా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ సర్కారు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ మహిళలకు జగన్‌ ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. వచ్చే సోమవారం మొబైల్‌ ఫోన్‌ కొన్న మహిళలకు.. 10 శాతం రాయితీ ఇవ్వనున్నారు. మార్చి 8న సోమవారం మొబైల్‌ ఫోన్‌ కొని.. దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే వారికి మాత్రమే పది శాతం ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నౌకలో సామర్థ్యానికి మించి జనం.. స్మగ్లర్లు ఏం చేశారంటే?