Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విద్యుత్ షాక్‌తో ఇద్దరు రైతులు మృతి

current shock
, మంగళవారం, 7 నవంబరు 2023 (13:43 IST)
కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు రైతులు విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాముల‌లంక గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి చెందారు. 
 
గ్రామానికి చెందిన పాముల విజయాంభ (57), పాముల చిరంజీవి (36) మధ్యాహ్నం పసుపు తోటలో పిండి వేయటానికి వెళ్లారు.
 
పొలానికి వేసిన కంచెకు విద్యుత్ ప్రసరించటంతో ఐరన్ కంచికి తగిలి ఇద్దరు మృతి చెంది ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ఊరట .. ఈ నెల 22 వరకు అరెస్టు చేయొద్దు : హైకోర్టు