Publish Date: Tue, 07 Nov 2023 (13:43 IST)
Updated Date: Tue, 07 Nov 2023 (13:45 IST)
కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలో విద్యుత్ షాక్తో ఇద్దరు రైతులు విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాములలంక గ్రామంలో విద్యుత్ షాక్తో ఇద్దరు మృతి చెందారు.
గ్రామానికి చెందిన పాముల విజయాంభ (57), పాముల చిరంజీవి (36) మధ్యాహ్నం పసుపు తోటలో పిండి వేయటానికి వెళ్లారు.
పొలానికి వేసిన కంచెకు విద్యుత్ ప్రసరించటంతో ఐరన్ కంచికి తగిలి ఇద్దరు మృతి చెంది ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.