తిరునాళ్లలో అమ్మవారికి దిష్టి తీస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి
— Telugu Scribe (@TeluguScribe) June 1, 2025
తిరుపతి - వెంకటగిరిలో కావమ్మ తిరునాళ్లలో భాగంగా నిన్న రాత్రి అమ్మవారి ఊరేగింపులో అమ్మవారికి దిష్టి తీస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన శోభన్ బాబు అనే వ్యక్తి
వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు… pic.twitter.com/caakRfU1Q4