Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kavamma: అమ్మవారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తూ గుండెపోటుతో కుప్పకూలి భక్తుడు మృతి (video)

Advertiesment
Man

సెల్వి

, సోమవారం, 2 జూన్ 2025 (14:12 IST)
Man
తిరుపతి- వెంకటగిరి కావమ్మ తిరునాళ్లలో విషాదం చోటుచేసుకుంది. ఈ తిరునాళ్లలో భాగంగా అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఊరేగింపులో శోభన్ బాబు అనే వ్యక్తి అమ్మవారికి దిష్టి తీస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 
 
దీన్ని గమనించిన స్థానికులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఈ తిరునాళ్లలో భక్తులు కంకణాలు ధరించి, అగ్ని గుండం ప్రవేశం చేస్తారు. కావమ్మ, మారెయ్య జీవిత చరిత్రను భక్తులకు వినిపిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Bihar: తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం- స్నాక్స్ ఇస్తానని తీసుకెళ్లి..?