Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎస్సై ఉద్యోగాలకు ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష

Advertiesment
ఎస్సై ఉద్యోగాలకు ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష
, శనివారం, 18 ఫిబ్రవరి 2023 (14:19 IST)
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై ఉద్యోగాలకు ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష జరుగనుంది. నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్తూ ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇందులో భాగంగా సివిల్, ఏపీఎస్‌పీ విభాగాల్లో మొత్తం 6,511 పోస్టుల భర్తీకి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. 
 
సివిల్‌ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు 2023 ఫిబ్రవరి 19న అనగా నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. ఆదివారం జరగనున్న ప్రాథమిక రాత పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 291 కేంద్రాలు సిద్ధం చేశారు. 
 
ఎగ్జామ్‌ సెంటర్‌ విషయంలో గందరగోళ పరిస్థితి ఉండకుండా.. అభ్యర్థులు ఒకరోజు ముందే పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలని సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని: మూడు రాజధానుల ముచ్చట ముగిసిందా? విశాఖపట్నం ఒక్కటే రాజధాని అని ఎందుకు చెప్తున్నారు?