Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేటి నుంచి శ్రీశైలం ఆలయ దర్శనం బంద్

నేటి నుంచి శ్రీశైలం ఆలయ దర్శనం బంద్
, బుధవారం, 15 జులై 2020 (08:32 IST)
కరోనా ప్రభావం మరోమారు సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంపై పడింది. నేటి నుంచి వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేయనున్నారు.

ఈ మేరకు ఆలయ ఈవో ప్రటన విడుదల చేశారు. ఇద్దరు ఆలయ పరిచారకులు, ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందికి కరోనా రావడంతో దేవాదాయ శాఖ కమిషనర్‌ అనుమతితో ఈ  నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

స్వామి, అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు, ఇతర సేవలు యథాతథంగా జరుగుతాయని వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరుస ప్రమాదాలు: మాజీ మంత్రి దేవినేని