Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రభుత్వ ప్రకటనలు ‘సాక్షి’కి ఇవ్వకండి... ఎందుకంటే?

ఐ అండ్ పీఆర్ కమిషనర్‌కు టిడీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వర్ల రామయ్య వినతి పత్రం సమర్పించారు. దళితుల అభివృద్ధికి సంబంధించిన వార్తలకు ‘సాక్షి’ దిన పత్రిక ప్రాధాన్యత ఇవ్వడంలేదని, అందువల్ల ఆ పత్రిక యాజమాన్యం దళితులకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు క్షమాపణ

ప్రభుత్వ ప్రకటనలు ‘సాక్షి’కి ఇవ్వకండి... ఎందుకంటే?
, సోమవారం, 29 జనవరి 2018 (21:25 IST)
ఐ అండ్ పీఆర్ కమిషనర్‌కు టిడీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వర్ల రామయ్య వినతి పత్రం సమర్పించారు. దళితుల అభివృద్ధికి సంబంధించిన వార్తలకు ‘సాక్షి’ దిన పత్రిక ప్రాధాన్యత ఇవ్వడంలేదని, అందువల్ల ఆ పత్రిక యాజమాన్యం దళితులకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు క్షమాపణలు చెప్పేవరకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వవద్దని టిడీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వర్ల రామయ్య సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్‌కు సోమవారం ఒక వినతి పత్రం ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కిలిమంజారో అధిరోహించిన ఏపీ విద్యార్థులు... మంత్రి అభినందనలు