Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుపతి బ్యాంకులు ఫుల్‌ .. బ్యాంకుల బయట కిలోమీటర్ల మేరకు క్యూలు

తిరుపతి పట్టణంలోని అన్ని బ్యాంకులు పట్టణవాసులతో నిండిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో పెద్ద నోట్లను మార్చుకునేందుకు జనం బారులు తీరారు. ప్రధాన

Advertiesment
People queue
, గురువారం, 10 నవంబరు 2016 (16:22 IST)
తిరుపతి పట్టణంలోని అన్ని బ్యాంకులు పట్టణవాసులతో నిండిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో పెద్ద నోట్లను మార్చుకునేందుకు జనం బారులు తీరారు. ప్రధానమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తూ సామాన్య ప్రజలు తమ వద్దవున్న డబ్బులను డిపాజిట్ చేసుకోవడం, పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లను తీసుకుంటున్నారు. 
 
బ్యాంకుల వద్ద పోలీసులు భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో, క్యూపద్ధతిలో ప్రజలను బ్యాంకుల వద్ద బారులు తీరి కనిపిస్తున్నారు. నల్లధనాన్ని అరికట్టాలని ప్రధాని తీసుకున్న నిర్ణయంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టెంపుల్ సిటీలో కొత్త కల్చర్‌.. బైక్‌ రేసులతో యువత జోరు... ప్రాణాలు హరి