Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాపులను నడిపే వ్యక్తి ఏకైక వ్యక్తి చంద్రబాబే : హోం మంత్రి చిన‌రాజ‌ప్ప‌

విజ‌య‌వాడ‌: కాపుల‌ను న‌డిపే ఏకైక వ్య‌క్తి చంద్ర‌బాబు ఒక్క‌రే అని హోం మంత్రి చిన‌రాజ‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాపుల‌ను అభివృద్ధి వైపు చంద్ర‌బాబు ఒక్క‌రే న‌డ‌ప‌గ‌ల‌ర‌ని, మ‌రెవ‌రి వ‌ల్లా సాధ్యం కాద‌న్నారు. విజయవాడలో మూడు రోజులుపాటు కాపు జాబ్ మేళా

Advertiesment
Chandrababu naidu
, బుధవారం, 19 అక్టోబరు 2016 (12:28 IST)
విజ‌య‌వాడ‌:  కాపుల‌ను న‌డిపే ఏకైక వ్య‌క్తి చంద్ర‌బాబు ఒక్క‌రే అని హోం మంత్రి చిన‌రాజ‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాపుల‌ను అభివృద్ధి వైపు చంద్ర‌బాబు ఒక్క‌రే న‌డ‌ప‌గ‌ల‌ర‌ని, మ‌రెవ‌రి వ‌ల్లా సాధ్యం కాద‌న్నారు. విజయవాడలో మూడు రోజులుపాటు కాపు జాబ్ మేళాను ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో కాపు నాయ‌కులతోపాటు బీసీ మంత్రులు కూడా పాల్గొన్నారు.
 
కాపుల అభ్యున్నతే తెలుగుదేశం ప్రభుత్వ ధ్యేయమ‌ని ఈ సంద‌ర్భంగా చినరాజప్ప చెప్పారు. కాపులకు మేలు చేసేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరే అని, కాపు జాతిని మాయ మాటలతో తప్పుదారి పట్టించేవారి ముద్ర‌గ‌డ వంటి వారి మాటలను నమ్మకండి చిన రాజప్ప హిత‌వు చెప్పారు. కాపులను బిసీల్లో చేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంకితభావంతో కృషి చేస్తున్నార‌ని సెల‌విచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశానికి రెండో రాజధానిగా అమరావతి? ర‌క్ష‌ణ ప‌రంగా ముంద‌డుగు??