Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో పోలీసుల తనిఖీల్లో బయటపడిన భారీ నగదు

ఏపీలో పోలీసుల తనిఖీల్లో బయటపడిన భారీ నగదు
, శుక్రవారం, 17 జులై 2020 (15:40 IST)
కర్నూలు జిల్లా నంద్యాల వద్ద పోలీసులు చేపట్టిన వాహన తనిఖీలో రూ. 1.80 కోట్ల నగదు బయటపడింది. ఈ నగదును సీజ్ చేసారు పాణ్యం పోలీసులు. హైదరాబాదు నుండి కోయంబత్తూరుకు కారులో తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు సీజ్ చేసిన డబ్బును ఇన్‌కంటాక్స్ అధికారులకు అప్పగించారు.
 
డబ్బు తరలిస్తున్న దత్తాత్రేయ విట్టల్‌ను నగదు గురించి విచారించగా హైదరాబాదు నుండి కోయంబత్తూరుకు ఆసుపత్రికి డబ్బును తరలిస్తున్నట్లు వెల్లడించాడని పాణ్యం సీఐ గంగానాద్ బాబు చెప్పారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెడ్ బాక్సులో చిక్కుకున్న 84 ఏళ్ల వృద్ధురాలు..