Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రకాష్ రాజ్‌కు చురకలంటించిన నాగబాబు.. సుప్రీం వ్యాఖ్యలపై అలా..?

nagababu

సెల్వి

, బుధవారం, 2 అక్టోబరు 2024 (14:40 IST)
తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ .. కలుగచేసుకొని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టార్గెట్ చేశారు. దేవుడ్ని రాజకీయాల్లోకి లాగకండి అంటూ చురకలంటించారు. 
 
తాజాగా లడ్డూ కల్తీపై తమిళ నటుడు కార్తీ మాట్లాడిన తర్వాత నుంచి ప్రకాష్ రాజ్ పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేస్తూ వస్తున్నారు. దానికి కొనసాగింపుగానే సుప్రీం కోర్టులో విచారణ తర్వాత వ్యంగ్యస్త్రాలు సంధించారు. అయితే ప్రకాష్ రాజ్ పోస్ట్ పెట్టిన కాసేపటికి నటుడు నాగబాబు స్పందించారు. కమిటీ కుర్రోళ్లు సినిమా ఈవెంట్‌లో ఈ టాపిక్‌ని లేవనెత్తారు. 
 
తన తమ్ముడు పవన్ కల్యాణ్ లౌకీక వాది అని చెప్పుకుంటూనే పవన్ కల్యాణ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. సనాతన ధర్మంలో దేవుడు ఒక భాగం అని తెలిపారు. సనాతన ధర్మాన్ని అవమానించే వాళ్ల గురించే పవన్ కల్యాణ్ మాట్లాడాడని స్పష్టం చేశారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగనన్న.. పవన్‌ను చూసి నేర్చుకో.. డిక్లరేషన్ ఎంత సైలైంట్‌గా చేశాడో? (video)