Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దుర్గమ్మకు బంగారు కాసులపేరు

Advertiesment
దుర్గమ్మకు బంగారు కాసులపేరు
, శనివారం, 28 నవంబరు 2020 (07:29 IST)
విజయవాడకు చెందిన దొడ్డపనేని విజయ్ కుమార్ శ్రీ దుర్గ అమ్మవారికి అలంకరణ నిమిత్తం సుమారు 23 గ్రాములు బరువు కలిగిన బంగారు కాసులపేరును ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబుని కలిసి దేవస్థానమునకు విరాళముగా అందజేసినారు.

ఇందులో 61 ఎరుపు రాళ్ళు మరియు 62 లక్ష్మీ కాసులు ఉన్నవి.  ఆలయ అధికారులు దాతకు అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము   అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రము, ప్రసాదము అందజేసినారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మమతకు షాక్.. పార్టీకి సీనియర్ మంత్రి రాజీనామా