Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం.. గర్భస్రావం.. చివరికి?

బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం.. గర్భస్రావం.. చివరికి?
, మంగళవారం, 17 డిశెంబరు 2019 (14:47 IST)
తెలంగాణలో ఓ బాలికపై దారుణం జరిగింది. ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ అమ్మాయి గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు... ఈ విషయం తెలియగానే ఆ అమ్మాయిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. గుట్టుచప్పుడు కాకుండా బాలికకు అబార్షన్ చేయించారు. కానీ ఈ విషయం ఆ బాలిక నాయనమ్మకు తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు యువకులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తెలంగాణలో కొమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో చోటు చేసుకుంది.
 
కాగా అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడినవారికి కఠిన శిక్ష అమలు చేస్తామని.. ఓ వైపు ప్రభుత్వాలు  చట్టాలు చేస్తుంటే.. మరోవైపు నేరాలు మాత్రం ఆగడం లేదు. వయోబేధం లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రియల్ మీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. ప్రారంభ ధర రూ.16,999