Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాలంటీర్లు అందరికీ రూ. 20 వేలు ఇవ్వకపోతే మానేయండి, ఎవరు?

Advertiesment
వాలంటీర్లు అందరికీ రూ. 20 వేలు ఇవ్వకపోతే మానేయండి, ఎవరు?
, మంగళవారం, 17 ఆగస్టు 2021 (16:08 IST)
వాలంటీర్లు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీకు 20,000 రూపాయల జీతం ఇస్తే తప్ప ఉద్యోగంలో ఉండకండి అంటూ భాజపా నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సూచించారు.
 
మీకు 20 వేలు జీతం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి, మీకు అండగా భాజపా ఉంటుంది, మీతో కలిసి పోరాడుతుంది అని చెప్పారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజకీయవారధిగా మారుతున్న గరుడ వారధి..?