Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నా మొబైల్ క్యాంటీన్.. రూ.2లకే మాంసాహార భోజనం

food
, బుధవారం, 14 డిశెంబరు 2022 (14:28 IST)
ఏపీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మొబైల్ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు రెండు రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు. ఈ మొబైల్ అన్నా క్యాంటీన్ ప్రారంభించి మంగళవారానికి 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రెండు రూపాయలకే మాంసాహార భోజనాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందించారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.  
 
ఈ మొబైల్ అన్నా క్యాంటీన్ ఏర్పాటుచేసి 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు రూపాయలకే మాంసాహార భోజనంతో పాటు కోడిగుడ్డు, స్వీటును కూడా అందించారు. ఈ కార్యక్రమాన్ని ఇకపై కొనసాగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు మూసివేసిన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం... ఏపీ బాధ్యతలు ఆయనకు..