Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రేణిగుంట‌లో ర‌న్ వేపై పేలిన ఎయిర్ ఇండియా విమానం టైరు...

తిరుప‌తి: రేణిగుంట విమానాశ్రమంలో ఎయిర్ ఇండియా విమానానికి ముప్పు తప్పింది. విమానం ల్యాండింగ్ అవుతుండగా, టైర్ పేలింది. పైలట్ అప్రమత్తం కావడంతో 178 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertiesment
Air India plane
, సోమవారం, 7 నవంబరు 2016 (21:37 IST)
తిరుప‌తి: రేణిగుంట విమానాశ్రమంలో ఎయిర్ ఇండియా విమానానికి ముప్పు తప్పింది. విమానం ల్యాండింగ్ అవుతుండగా, టైర్ పేలింది. పైలట్ అప్రమత్తం కావడంతో 178 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఈ విమానం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ మీదుగా రేణిగుంటకు వచ్చింది. రేణిగుంట నుంచి తిరిగి హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. టైర్ పేలిపోవడంలో ప్రయాణికులను తిరుపతిలోనే ఉంచారు. ప్రయాణికులను వేరే విమానం ద్వారా హైదరాబాద్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీరు చేస్తున్నఈ పొరపాట్లే మీ ఫోన్ బ్యాటరీని చంపేస్తున్నాయి...