Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వజ్రం దొరికింది.. కానీ రైతు చిక్కుల్లో పడ్డాడు..

Diamond
, గురువారం, 21 సెప్టెంబరు 2023 (20:58 IST)
పొలంలో వజ్రం దొరకడంతో ఆ రైతు కోటీశ్వరుడు అయ్యాడు. ఈ ఘటన ఎక్కడో కాదు.. అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. కానీ ఆ వజ్రం అమ్మడంతో చిక్కుల్లో పడ్డాడు. తొలకరి వానల తర్వాత అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వజ్రాల వేట మొదలైంది. 
 
తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు మాత్రం.. తనకు దొరికిన వజ్రాన్ని వ్యాపారికి అమ్మి చిక్కుల్లో పడ్డాడు. వజ్రాన్ని కొనుగోలు చేసి వ్యాపారి రైతుకు చాలా తక్కువ మొత్తాన్ని చెల్లించారని.. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆర్డీవో, తహసీల్దార్‌‌కు ఆ రైతు ఫిర్యాదు చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కెనడాకు షాకిచ్చిన భారత్.. వీసాల జారీ నిలిపివేత