సరోగసి కవలలు: వివాదంలో చిక్కిన నయన్-విఘ్నేష్
అగ్ర హీరోయిన్ నయనతార, కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్లు చిక్కుల్లో పడ్డారు.
credit: Instagram
సరోగసీ విధానం తర్వాత ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన దంపతులు సమస్యలో చిక్కుకున్నారు.
వివాహమైన ఐదేళ్ల తర్వాత ఈ దంపతులు అద్దె గర్భంద్వారా బిడ్డలను కనాల్సివుంది.
అందుకు విరుద్ధంగా వారు ఆదివారం ఇద్దరు కవల పిల్లలకు జన్మినిచ్చారు.
ఇది వివాదం కావడంతో వారి నుంచి వివరణ కోరుతామని తమిళనాడు మంత్రి చెప్పారు.
సరోగసీపై వివరాలను నయనతార, విఘ్నేష్ దంపతులు ప్రభుత్వానికి అందజేయాలన్నారు.
ఈ వివరాలను తమిళనాడు మెడికల్ డైరెక్టరేట్ ద్వారా కోరుతామని ఆయన చెప్పారు.
నిబంధనల ప్రకారంమే సరోగసీ ప్రక్రియ జరిగిందా లేదా అన్నది తేలాల్సి వుందన్నారు.
tollywood
రకుల్ ప్రీత్ సింగ్ హ్యాపీ బర్త్ డే, డాక్టర్ జితో సంచలనం ఖాయం
Follow Us on :-
రకుల్ ప్రీత్ సింగ్ హ్యాపీ బర్త్ డే, డాక్టర్ జితో సంచలనం ఖాయం