తన పిల్లల భవిష్యత్ను తాకట్టుపెట్టి భావితరాల భవిష్యత్ కోసం పాటుపడుతున్నానని జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. భారత గణతంత్ర 74వ వేడుకలను పురస్కరించుకుని మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారో చూద్దాము.
credit: twitter