కూలిపోయిన మోర్బీ కేబుల్ వంతెన, గుజరాత్ రాష్ట్రంలో ఘోరం
గుజరాత్లోని మోర్బీ జిల్లాలో మచ్చు నదిపై నిర్మించిన 140 ఏళ్ల నాటి కేబుల్ వంతెన కూలిపోయింది.
Image source: UNI
కూలిన సమయంలో వంతెనపై దాదాపు 400 నుంచి 500 మంది వరకు వున్నారు.
సామర్థ్యం కంటే ఎక్కువ మంది రావడంతో వంతెన కూలినట్లు చెపుతున్నారు.
నిర్మాణ- డిజైన్ లోపాలు, తుప్పు పట్టడం, పర్యవేక్షణలేమితో వంతెన కూలడానికి ప్రధాన కారణాలు.
ఇప్పటివరకూ 141 మంది ప్రాణాలు కోల్పోయారు, చాలా మంది గల్లంతయ్యారు.
వంతెన కూలిపోవడంతో ఈ నదిలో పడిపోయారు
ఎన్డిఆర్ఎఫ్, ఆర్మీ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి
news
నాథ్ద్వారాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహం
Follow Us on :-
నాథ్ద్వారాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహం