బాదం పప్పులు తినేవారు ఇవి తెలుసుకోవాలి

బాదం పప్పులు. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని నానబెట్టి తింటుంటే శరీరానికి శక్తి వస్తుంది. ఐతే కొన్ని అనారోగ్య సమస్యలు వున్నవారు వీటిని తినరాదు. అలాంటి సమస్యలు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

జీర్ణ సమస్యలుంటే బాదం పప్పులకి దూరంగా వుండాలని నిపుణులు చెపుతారు.

బాదం పప్పులు తింటే కొందరికి ఎలర్జీ సమస్య రావచ్చు, అలాంటివారు వీటిని తినరాదు.

పార్కిన్సన్స్ అనారోగ్య సమస్యతో బాధపడేవారు కూడా బాదములు తినకూడదు.

విటమిన్ ఇ సప్లిమెంట్లను తీసుకునేవారు కూడా బాదం పప్పులను తినకుండా వుండటం మంచిది.

కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారు బాదం పప్పులను మోతాదుకి మించి తినరాదు.

ఇప్పటికే అధిక బరువుతో ఇబ్బందిపడేవారు బాదం పప్పులకు దూరంగా వుండాలి.

ఎసిడిటీ సమస్యతో వున్నవారు కూడా బాదములను తినకపోవడం మంచిది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

పిస్తా పప్పు తింటే చక్కెర స్థాయిలు పెరుగుతాయా?

Follow Us on :-