ఉదయం వేళ అల్పాహారంగా శరీరంలో జీవక్రియను పెంచే ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెపుతారు. అల్పాహారంగా దోసె, ఇడ్లీ వంటివి తీసుకుంటున్నప్పటికీ అంతకంటే ముందు కొన్ని పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతారు. అవేమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia