పెరుగుతున్న ఉష్ణోగ్రతలు: వడదెబ్బ నుంచి ఉపశమన మార్గాలు ఇవే
వేసవి ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండల్లో తిరిగేవారికి వడదెబ్బ తగలడం సర్వసాధారణం. అలాంటపుడు ఇంటిపట్టునే చిన్నపాటి చిట్కాలు పాటిస్తే దాన్ని నుంచి త్వరగా కోలుకోవచ్చు.
credit: social media and webdunia
తాగునీటిలో నిమ్మరసం, ఉప్పు, తేనె కలిపి గంటకోసారి తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
మేకపాలు తీసుకుని వడదెబ్బ తగిలిన వారి పాదాలకు, చేతులకు మర్దన చేస్తే త్వరగా తగ్గుతుంది.