డయాబెటిస్‌తో బాధపడేవారు ఈ పదార్థాల జోలికెళ్లకూడదు

డయాబెటిక్ పేషెంట్లు ఏమి తినకూడదో, ఏమి తినవచ్చో తెలుసుకోవాలి. ఎందుకంటే షుగర్ లెవల్స్ పెరిగాయంటే ఆరోగ్యానికి అది చేటు చేస్తుంది. కనుక జాగ్రత్తగా వుండాలి.

webdunia

డయాబెటిక్ రోగులు డ్రైఫ్రూట్స్ తినకుండా ఉండాలి.

సపోటా పండ్లను మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడదు. సపోటా తీపిగా ఉంటుంది కనుక శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.

వైట్ బ్రెడ్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు హానికరం, ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.

మధుమేహ రోగులు బంగాళాదుంపలను చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఎక్కువ హానికరం.

పూర్తి కొవ్వు పాలు కూడా చాలా హానికరం, దానిని తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు.

మధుమేహ వ్యాధిగ్రస్తులు తేనె సేవించకూడదు. ఇది రక్తంలో గ్లూకోజ్‌ని పెంచగలదు.

డయాబెటిక్ రోగులు ఎప్పుడూ ఫాస్ట్‌ఫుడ్ తీసుకోకూడదు, అది ప్రమాదకరం.

అన్నం తినడం కంటే దానికి బదులుగా గంజి లేదా జావ తీసుకోవచ్చు.

క్యాప్సికమ్ తింటుంటాము కానీ అందులో ఏముందో తెలుసా?

Follow Us on :-